దుబాయ్ వెళ్లే ఫ్లైట్ 2 గంటలు ఆలస్యం..నరకం చూసిన ప్యాసింజర్స్..!!
- May 26, 2025
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 2205 సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. దీని ఫలితంగా ఢిల్లీ విమానాశ్రయంలో రెండు గంటలు ఆలస్యం అయింది. ఫలితంగా, విమానంలో ఉన్న ప్రయాణికులు 90 నిమిషాలకు పైగా విద్యుత్ సరఫరా లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. ప్రయాణికుల ఫిర్యాదులతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు, సమస్యను పరిష్కరించడానికి సాంకేతిక బృందాన్ని పిలిపించారు. అయినప్పటికీ, రెండు గంటల పాటు విమానంలో కూర్చున్న ప్రయాణీకులు ఉక్కబోతతో నరకం చూశారు. ఫ్లైట్ సిబ్బంది ప్రవర్తన కూడా సరిగ్గా లేదని పలువురు తమ సోషల్ మీడియాలో పోస్టుల్లో ఫైరయ్యారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం