ధోఫర్లో తప్పిపోయిన సిటిజన్ కోసం సెర్చ్ ఆపరేషన్..!!
- May 30, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని బీచ్లో తప్పిపోయిన పౌరుడి కోసం ఒమన్ సుల్తానేట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ వ్యక్తి , అతని సోదరుడు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ అలల కారణంగా బోల్తా పడటంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), స్థానిక నివాసితులు ఈత కొట్టి సురక్షితంగా బయటకు వచ్చారు. అతని సోదరుడు తఖా ఆసుపత్రిలో వైద్య సంరక్షణలో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తిని వీలైనంత త్వరగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్