TTD సీఐఓ గా సాయి ప్రసాద్..
- June 05, 2025
తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ను తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ నెం 1104) జారీ అయ్యాయి. 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
తాజా నియామకంతో సాయి ప్రసాద్ అవసరాన్ని బట్టి టీటీడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను, కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను కూడా అదనంగా నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. టీటీడీ చరిత్రలో ఇటువంటి పోస్ట్ ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగిన విశేషం.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్