దుబాయ్ లో 500 ఫోన్లు చోరీ..ముఠాకు జైలుశిక్ష, జరిమానా..!!
- June 07, 2025
దుబాయ్: నైఫ్లోని ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణం నుండి 496 స్మార్ట్ఫోన్లను దొంగిలించినందుకు ఆరుగురు ఆసియా వ్యక్తులకు దుబాయ్లోని ఒక క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు Dh541,000 జరిమానాను కూడా కోర్టు విధించింది. నిందితులలో నలుగురిని విచారించి వ్యక్తిగతంగా శిక్ష విధించగా, మరో ఇద్దరు గైర్హాజరీలో దోషులుగా నిర్ధారించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు ఈ సంవత్సరం జనవరిలో జరిగింది. నిందితులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 236 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్