గల్ఫ్ లో సంక్షోభం: ఈయూ మంత్రులతో సౌదీ మినిస్టర్ భేటీ..!!
- June 17, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూరోపియన్ యూనియన్ మంత్రులతో మాట్లాడారు. ఈయూ విదేశాంగ, భద్రతా విధాన ఉన్నత ప్రతినిధి, యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు కాజా కల్లాస్, ఇటలీ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ , అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తజాని ఫోన్ కాల్స్ చేసి ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్, కల్లాస్ మధ్య ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. గల్ఫ్ ప్రాంతంలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు సమీక్షిచారు. ఈ కాల్ సమయంలో, సౌదీ -ఇటాలియన్ విదేశాంగ మంత్రులు ఈ ప్రాంతంలోని గల్ఫ్ లోని తాజా పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు