అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడిని కలిసిన ఖతార్ యూఎన్ఓ ప్రతినిధి..!!
- June 20, 2025
దోహా: ఐక్యరాజ్యసమితిలో ఖతార్ శాశ్వత ప్రతినిధి హెచ్ ఇ షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థాని న్యూయార్క్లోని ఖతార్ శాశ్వత మిషన్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడు హెచ్ హెచ్ ప్రిన్స్ జీద్ బిన్ రాద్ అల్ హుస్సేన్ను కలిశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే గాజాలో మానవీయ సాయాన్ని అందించే విషయమై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ