జాబర్ అల్ సబా హైవే ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 30, 2025
మనామా: సిత్రా నుండి రిఫా వైపున ఉన్న జాబర్ అల్ సబా హైవేపై అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 30 ఏళ్ల వ్యక్తి విషాదకరంగా మరణించాడు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్