జాబర్ అల్ సబా హైవే ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 30, 2025
మనామా: సిత్రా నుండి రిఫా వైపున ఉన్న జాబర్ అల్ సబా హైవేపై అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 30 ఏళ్ల వ్యక్తి విషాదకరంగా మరణించాడు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







