జాబర్ అల్ సబా హైవే ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 30, 2025
మనామా: సిత్రా నుండి రిఫా వైపున ఉన్న జాబర్ అల్ సబా హైవేపై అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 30 ఏళ్ల వ్యక్తి విషాదకరంగా మరణించాడు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







