బహ్రెయిన్ లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!
- July 29, 2025
మానామాః రొయ్యలు, చేపల వేటపై కాలానుగుణ నిషేధాన్ని ఆగస్టు 1 నుండి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ప్రకటించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ నిషేధం విధించారు.
సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, ఫిషింగ్ కార్యకలాపాలను నియంత్రించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కౌన్సిల్ తెలిపింది. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.
నిషేధ కాలంలో స్థానిక మత్స్యకారులు అందించిన సహకారాన్ని అధికారులు ప్రశంసించారు. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి, బహ్రెయిన్ సముద్ర పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రతికూలతల పై స్ఫూర్తిదాయక విజయానికి అంబేద్కర్ జీవితం నిదర్శనం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సింగర్ మంగ్లీ కేసు: లాయర్ సుబ్బారావు పై సీపీ సజ్జనార్కు విన్నపం
- అమెరికా నౌకాదళ దిగ్బంధం: ఇరాన్ చుట్టూ 15 యుద్ధనౌకల మోహరింపు
- బీబీఎన్ ఆధ్వర్యంలో హైల్లో ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ ఘన విజయం
- మే 1 వరకు రిమోట్ లెర్నింగ్..యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ క్లారిటీ..!!
- BHD7 బిలియన్లతో రుణ వాయిదా పథకాన్ని ప్రారంభించిన బహ్రెయిన్..!!
- కువైట్ వాయు రక్షణకు యూకే మద్దతు..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాల పై కొత్త ఎక్సైజ్ పన్ను విధానం..!!
- మదీనాలో పోర్టబుల్ గ్యాస్ స్టవ్లు, సిలిండర్ల పై నిషేధం..!!
- దేశీయ విమానయాన నెట్వర్క్ అభివృద్ధికి ఒమన్ ప్రణాళిక..!!









