శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రెడ్ అలర్ట్..
- August 02, 2025
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు.ఆగస్ట్ 15 ను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టులోకి సందర్శకుల అనుమతులు నిలిపివేశారు. అనుమానితులపై సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిఘా పెట్టారు. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐఎస్ఎఫ్, రక్షణ సెక్యూరిటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్