షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..రక్షించిన కేరళ పోలీసులు..!!
- August 14, 2025
యూఏఈ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని తన స్వస్థలం నుండి కిడ్నాప్ అయిన యూఏఈకి చెందిన వ్యాపారవేత్తను కేరళ పోలీసులు రక్షించారు. షార్జాకు చెందిన వ్యాపారవేత్త కేరళలో కిడ్నాప్ కు గురయ్యారని, కేరళ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించారని వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీ ఇ-కామర్స్ మేనేజర్ ముజీబ్ పరయంగట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను ఒక క్రిమినల్ గ్రూప్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సెలవుల కోసం కేరళ కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!