పక్షులు, పిల్లులకు ఆహారం.. పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- August 20, 2025
కువైట్: పక్షులు లేదా పిల్లుల వంటి జంతువులకు బహిరంగంగా ఆహారాన్ని అందించడంపై కువైట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆహారాన్ని లేదా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విసిరేయవద్దని ప్రజలను హెచ్చరించింది. అలాంటి చర్యలు చట్టాల నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. అలాంటి వ్యక్తులు 500 కువైట్ దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అందరూ చట్టాన్ని పాటించాలని మరియు ప్రజా పరిశుభ్రతను కాపాడుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI