ఖతార్ కు కొత్తగా వచ్చిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- August 21, 2025
దోహా: ఖతార్ కు కొత్తగా వచ్చే వారికి వైద్యపరీక్షలను తప్పనిసరి చేశారు. దీనికి సంబంధించి ఖతార్ హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీచేసింది. ఫిలిప్పీన్స్ నుండి కొత్తగా వచ్చిన వారి కోసం మెడికల్ కమిషన్లో ఫాలో-అప్ పరీక్షలు తప్పనిసరి అని తెలిపింది. కొత్తగా వచ్చిన వారు అంటు వ్యాధుల నుండి విముక్తి పొందారని నిర్ధారించడం ఈ నిర్ధారణ పరీక్షలు లక్ష్యమని పేర్కొంది.
భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్ ఎంబసీల్లో ఖతార్ వీసా కేంద్రాల్లో నిర్వహించే మెడికల్ పరీక్షలకు ఇవి అదనమని వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్