కర్బాబాద్ తీరంలో ఫుడ్ వ్యాన్ లు తొలగింపు..!!
- August 23, 2025
మనామా: కర్బాబాద్ తీరం వెంబడి ఉన్న ఫుడ్ వ్యానులను అధికారులు తొలగించారు. తీర ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ముందుగా మునిసిపాలిటీ నుంచి చట్టబద్ధంగా అనుమతి పొందిన ఫుడ్ వ్యానులు, వాటికి నిర్దేశించిన కాలపరిమితిలోపు తొలగించమని నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. బహ్రెయిన్ వ్యాపార యజమానులకు మద్దతు ఇస్తామని, అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శుభ్రమైన మరియు సురక్షితమైన తీరప్రాంతాలను నిర్వహించడం అనేది అందరి బాధ్యత అని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్