గాజాపై కొనసాగుతున్న దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- August 27, 2025
మస్కట్: ఖాన్ యూనిస్లోని నాజర్ మెడికల్ కాంప్లెక్స్లో వైద్య, సహాయ మరియు మీడియా సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
పాలస్తీనా ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను పొందడం ద్వారా మాత్రమే పాలస్తీనా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒమన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టబద్ధత మరియు అరబ్ శాంతి తీర్మానాల ఆధారంగా అల్ ఖుద్స్ అ'షర్కియా (తూర్పు జెరూసలేం) రాజధానిగా పాలస్తీనా రాజ్య స్థాపన అన్నింటికి పరిష్కారం చూపుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!