పెట్రోల్ స్టేషన్లలో యూఏఈ లాటరీ టక్కెట్లు..!!
- September 01, 2025
యూఏఈ: గత 10 నెలల్లో యూఏఈ లాటరీ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఆన్లైన్లో ఈ గేమ్ కు 600,000 మందికిపైగా తమ పేర్లను నమోదుచేసుకున్నారు. దుబాయ్ లో మూడు ప్రదేశాలలోని ADNOC పెట్రోల్ స్టేషన్లలో కంపెనీ తన టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించిందని ది గేమ్లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు. ఈ గేమ్తో వేలాది మంది ధనవంతులుగా మరారాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 247,119 మందికి పైగా విజేతలు అయ్యారని పేర్కొన్నారు.
కాగా, గత నెలలో యూఏఈ లాటరీ నాలుగు కొత్త స్క్రాచ్ కార్డులను ప్రారంభించింది. దీని వలన నివాసితులకు Dh5 నుండి Dh50 వరకు టిక్కెట్లతో Dh 1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం లభించింది. యూఏఈ లాటరీ రిటైల్ ఎక్స్ప్రెస్లో పాల్గొనేందుకు కచ్చితంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలని, అలాంటి వారినే అనుమతిస్తామని ఒక ఉన్నత అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!