ట్రక్కు డ్రైవర్లు, యజమానులకు హెచ్చరికలు జారీ..!!
- September 05, 2025
మనామా: రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మునిసిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక , నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపింది. సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్