341 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!

- September 05, 2025 , by Maagulf
341 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!

మస్కట్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి, శిక్షలు అనుభిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జరీ చేశారు.  క్షమాభిక్ష పొందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com