సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- October 10, 2025
దోహా : ముద్ర కార్యకలాపాల కోసం సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నౌకల యజమానులు అవసరమైన అన్ని నావిగేషన్ మరియు భద్రతా పరికరాలను అప్డేట్ చేసుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
GPS వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అక్టోబర్ 4న సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను ఖతార్ నిలిపివేసింది. అక్టోబర్ 6న సర్వీసును పాక్షికంగా ప్రారంభించారు. తీరం నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సరైన దిశలో ప్రయాణించడానికి నావిగేషన్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్లో మెటా అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్గా రుషికొండ ప్యాలెస్?