ఖతార్లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- October 24, 2025
దోహా: దోహాలోని భారత రాయబార కార్యాలయం దేశంలోని ప్రవాసులకు అప్డేట్ చేసిన పాస్పోర్ట్ ఫోటో గైడ్ లైన్స్ కు సంబంధించి ఒక అలెర్ట్ జారీ చేసింది. గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రయోగంలో భాగంగా దరఖాస్తుదారులందరూ కొత్త పాస్పోర్ట్ను పునరుద్ధరణ లేదా దరఖాస్తు చేసే సమయంలో ICAO- కంప్లీంట్ ఫోటో గ్రాఫ్ ను అప్లోడ్ చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గైడ్ లైన్స్ ప్రకారం.. హెడ్ అండ్ షోల్డర్ పైభాగం క్లోజప్ ఉండాలి. అలాగే, ఫేస్ ఫోటోగ్రాఫ్లో 80-85% వరకు ఉండాలి. ఫోటో డైమెన్షన్స్ 630*810 పిక్సెల్లు కలిగి ఉండాలి. ఫోటోలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మార్చకూడదు. ఫోటో బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరిగా వైట్ మాత్రమే ఉండాలి. స్కిన్ టోన్లు నేచురల్ గా చూపించాలి. కెమెరా నుండి 1.5 మీటర్ల దూరం నుండి ఫోటోలు తీసినవై ఉండాలని గైడ్ లైన్స్ లో వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







