2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- January 06, 2026
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఖతార్ జనాభాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2025 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3,214,609 మందికి చేరుకుంది. ఇది డిసెంబర్ 2024తో పోలిస్తే 2.3 శాతం పెరుగింది. నవంబర్ 2025 చివరి నాటికి ఖతార్ జనాభా 3,340,858 మందిగా ఉండగా, 2024లో ఇదే కాలంతో పోలిస్తే 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ నిరంతర వృద్ధికి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు సహా అనేక కారణాలు దోహదపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







