సమస్యలు తీరటానికి రాష్ట్రం పేరు మార్చాలనుకుంటున్న మమత
- July 29, 2016
అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ సమావేశాల్లో తమ రాష్ట్రం సమస్యలను వినిపించేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు. వెస్ట్ బెంగాల్... డబ్ల్యూతో ప్రారంభమవుతుంది కనుక సమావేశాల చివర్లో ఆ రాష్ట్రం తరపున వాదనలు వినిపించవలసి వస్తోందని, అప్పటికి ఇతర రాష్ట్రాల వాదనలు వినే కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు నీరసించిపోతున్నారని, ఫలితంగా తమకు అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఆమె తన రాష్ట్రం పేరును బెంగాల్ అని కానీ, బంగ్లా అని కానీ మార్చాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







