24 నుంచి ప్రారంభం కానున్న'సెలబ్రిటీ బ్యాట్మింటన్ లీగ్'
- September 12, 2016
సెలబ్రిటీ బ్యాట్మింటన్ లీగ్లో తలపడనున్న టాలీవుడ్ థండర్స్ ప్రాంచైజీని ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం మాదాపూర్లోని ఆవాస హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటులు తరుణ్, నిఖిల్, సుధీర్బాబుతో పాటు, సినీ తారలు మంచులక్ష్మి, ఛార్మి, సంజన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్లో సింధు విజయం తర్వాత బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరిగిందని నాగచైతన్య చెప్పారు. ఈ లీగ్ విజయవంతం కావాలని ఆకాక్షించారు. టాలీవుడ్ థండర్స్ జట్టుకు సుధీర్బాబు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా తరుణ్, నిఖిల్, కౌశల్, నవీన్, సత్య, అనిల్, కృష్ణచైతన్య జట్టు సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్







