శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...
- September 29, 2016శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్టులోని బాత్రూంలో తనిఖీలు నిర్వహించగా ఓ బ్యాగు దొరికింది. దీన్ని తెరిచి చూడగా 50 లక్షల విలువైన 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్లు, బ్యాటరీలు, ఐప్యాడ్లు, సఫ్రన్ ఇరానియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ బ్యాగును నరేష్ అనే ప్రయాణికుడు వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..