తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ

- October 06, 2016 , by Maagulf
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో  భేటీ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీయ్యారు. రాజ్ భవన్ లో గురువారం ఉదయం గవర్నర్ ను కలిసి దసరా నుంచి ఏర్పడనున్న కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన వివరాలను సీఎం వివరించారు. బతుకమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా గవర్నర్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com