మారిషస్ ప్రధానితో భేటీ అయిన మంత్రి కేటీఆర్
- November 19, 2016ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్తో సమావేశ మయ్యారు. ఆవిష్కరణలు, పర్యాటకం, నైపుణ్యం, ఆయుష్ రంగాల్లో పరస్పర భాగ స్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. రెండేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాల కోసం టాస్క్ ఏర్పాటు చేసి చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యా ర్థులు, యువకులను ఉద్యోగార్థులుగా తీర్చిది ద్దే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన