ఫోర్జరీ: ఇద్దరు ట్రాఫిక్ పోలీస్మెన్కి జైలు
- November 22, 2016
మనామా: ఇద్దరు పోలీసులకు ఏడు మరియు ఐదేళ్ళ జైలు శిక్షను ఫోర్త్ సుప్రీమ్ క్రిమినల్ కోర్ట్ ఖరారు చేసింది. ట్రాఫిక్ యాక్సిడెంట్ రిపోర్టుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్ల రిపోర్టుల్ని తారుమారు చేసి, ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి అక్రమంగా డబ్బుల్ని రాబట్టిన కేసులో వీరిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. మిగతా నలుగురికి పన్నెండేళ్ళ జైలు శిక్ష విధించారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిథులకు అనుమానం వచ్చి, పోలీసులను ఆశ్రయించగా, విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో, ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. విచారణలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల్ని దోషులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









