దేశరాజధానిలో 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు..
- November 24, 2016దేశరాజధానిలోని తెలుగు మాట్లాడే క్రిస్టియన్ల సంక్షేమం కోసం 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ సీహెచ్.ఆర్.పి.మణికుమార్ తెలిపారు. ఈ నెల 26న ఏపీ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో అసోసియేషన్ను రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రారంభిస్తారని మణికుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం