భారత్ - యూ. ఏ. ఈ. ఉమ్మడి కమిషన్ కు అధ్యక్షత వహించిన యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి
- September 04, 2015
భారత్- యూ. ఏ. ఈ ఉమ్మడి కమిషన్ యొక్క 11 వ సెషన్ కు యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా అధ్యక్షత వహించగా, భారత్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖా మంత్రి స్వరాజ్ పాల్గొన్నారు. గతంలో భారత్ లో అబుధాబీ ప్రభుత్వం చమురు నిల్వలను స్థాపించడానికి వ్యూహాత్మకంగా దోహదపడ్డ గత అంటే ఫిబ్రవరి 2013 న నిర్వహించిన రెండు దేశాల ఉమ్మడి సెషన్ విజయవంతమయింది అనడానికి ప్రస్తుత సెషన్ నిదర్శనమని, షేక్ అబ్దుల్లా ప్రకటించారు. ఉమ్మడి ఆసక్తి గల రంగాలలో పెట్టుబడి అవకాశాలను గురించి చర్చిచిన, అన్ని రంగాలలో ఇరుదేశాల సంబందాలను బలోపేతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడి పర్యటనను ఆయన ప్రశంసించారు. 2016-18 కాలానికి మానవ హక్కుల మండలిలో యూ. ఏ. ఈ భాగస్వామ్యం పొందడానికి ప్రతిపాదించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







