బహ్రెయిన్ లో కన్నుల పండుగగా జరుపుకున్న 'క్రిస్మస్'
- December 25, 2016
బహ్రెయిన్ తుబ్లీ తెలుగు క్రిస్టియన్ సంఘము వారు కార్మిక సోదరులుతో గృహంలో పని చేసిన మహిళలతో కన్నుల పండుగగా అందరి మధ్య క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నరు. ఈకార్యక్రమానికి భారత్ నుండి తణుకు వాస్తవ్యులు పాస్టరు రాజ్ కుమార్ దాసరి వేలాది మంది మద్య చక్కగా ప్రసంగిచారు మరియు స్థానిక పాస్ట ర్లు పరదేశి తో పాటు అధ్యక్ష్యలు చిట్టీబాబు, కార్యదర్శ గుర్రం రాజు, ప్రకాశ్, మరియు పాస్టర్లు కిరణ్,సజీవరావు, స్తెమాన్, సొల్మ్ న్ రాజు ఈకార్యక్రమములో పాల్గోన్నారు, ముఖ్యముగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు కార్మిక బంథు డీ. వి.శివ కుమార్ కార్మిక సొదరులకు, మహిళ లకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









