అమెరికా దేశం విడిచి వెళ్లిపోవాలని 35 మంది రష్యా దౌత్యవేత్తలు ఆదేశం..
- January 01, 2017
అమెరికా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన 35 మంది దౌత్యవేత్తలు రష్యాకు పయనమయ్యారు. గూఢచర్యానికి పాల్పడ్డరానే ఆరోపణలపై వీరందరినీ అమెరికాను విడిచి వెళ్లిపోవాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. ఈ ఆదేశాలు 72గంటల్లో అమలు కావాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రష్యా దౌత్యవేత్తల విమానం మాస్కో బయల్దేరిందని అమెరికాలోని రష్యా కార్యాలయ దౌత్యవేత్త తెలిపారు. రష్యా అధ్యక్షుడు, ఇతర ముఖ్య అధికారులు ప్రయాణించే విమానంలో వీరిని మాస్కో చేర్చినట్లు ఆయన చెప్పారు.
అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఒబామా సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్డారు.
రష్యా, అమెరికాలను హ్యాకింగ్ వ్యవహారానికి దూరంగా ఉంచాలన్నారు. అసలు కంప్యూటర్ల పనితీరునే నమ్మలేమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







