అమెరికా దేశం విడిచి వెళ్లిపోవాలని 35 మంది రష్యా దౌత్యవేత్తలు ఆదేశం..
- January 01, 2017
అమెరికా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన 35 మంది దౌత్యవేత్తలు రష్యాకు పయనమయ్యారు. గూఢచర్యానికి పాల్పడ్డరానే ఆరోపణలపై వీరందరినీ అమెరికాను విడిచి వెళ్లిపోవాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. ఈ ఆదేశాలు 72గంటల్లో అమలు కావాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రష్యా దౌత్యవేత్తల విమానం మాస్కో బయల్దేరిందని అమెరికాలోని రష్యా కార్యాలయ దౌత్యవేత్త తెలిపారు. రష్యా అధ్యక్షుడు, ఇతర ముఖ్య అధికారులు ప్రయాణించే విమానంలో వీరిని మాస్కో చేర్చినట్లు ఆయన చెప్పారు.
అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఒబామా సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్డారు.
రష్యా, అమెరికాలను హ్యాకింగ్ వ్యవహారానికి దూరంగా ఉంచాలన్నారు. అసలు కంప్యూటర్ల పనితీరునే నమ్మలేమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!







