అగ్ని-4 పరీక్ష విజయవంతం..
- January 02, 2017
భారత్ క్షిపణి కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. అగ్ని-5 పరీక్షను విజయవంతంగా నిర్వహించిన వారం తర్వాత అగ్ని-4ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణిలో రెండు రకాలు ఉన్నాయి. ఉపరితలం మీద నుంచి ఉపరితలంపైకి ప్రయోగించేది 20 మీటర్ల పొడవు, 17టన్నుల బరువు ఉంది. ఇది దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరం వరకు టన్ను బరువైన వార్హెడ్ను మోసుకువెళుతుంది. అగ్ని-4కు నిర్వహించిన పరీక్షల్లో ఇది నాలుగోది. ఈ క్షిపణిని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. త్రివిధ దళాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని అభివృద్ధి చేశారు.
ఈ ఐదేళ్లలో నిర్వహించిన అగ్ని-4 ప్రయోగాల్లో ఒక్కటి మాత్రమే విఫలమైంది.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







