భారత్ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో 'ఉచిత వైఫై' సేవలు
- September 13, 2015
భారత్ దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట భారతీయ రైల్వేల కొలాబరేషన్ తో గూగుల్ సంస్థ ఈ సౌకర్యాన్ని కల్పించబోతోంది. . దీనిద్వారా రైల్వేస్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణీకులకు తొలి 35 నిముషాలు హైస్పీడ్ యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచం కొంచంగా తగ్గుతూ వస్తుంది. అయితే, 24 గంటల పాటూ ఈ సౌకర్యం ఉంటుంది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రస్తుతం వైఫై సేవలు అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఒక సారి ఈ ఎంపిక పూర్తి కాగానే గుగూల్ వైఫై సేవలను అందుబాటులోనికి తీసుకువస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









