భారత్ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో 'ఉచిత వైఫై' సేవలు
- September 13, 2015
భారత్ దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట భారతీయ రైల్వేల కొలాబరేషన్ తో గూగుల్ సంస్థ ఈ సౌకర్యాన్ని కల్పించబోతోంది. . దీనిద్వారా రైల్వేస్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణీకులకు తొలి 35 నిముషాలు హైస్పీడ్ యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచం కొంచంగా తగ్గుతూ వస్తుంది. అయితే, 24 గంటల పాటూ ఈ సౌకర్యం ఉంటుంది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రస్తుతం వైఫై సేవలు అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఒక సారి ఈ ఎంపిక పూర్తి కాగానే గుగూల్ వైఫై సేవలను అందుబాటులోనికి తీసుకువస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







