భారత్ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో 'ఉచిత వైఫై' సేవలు
- September 13, 2015
భారత్ దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట భారతీయ రైల్వేల కొలాబరేషన్ తో గూగుల్ సంస్థ ఈ సౌకర్యాన్ని కల్పించబోతోంది. . దీనిద్వారా రైల్వేస్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణీకులకు తొలి 35 నిముషాలు హైస్పీడ్ యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచం కొంచంగా తగ్గుతూ వస్తుంది. అయితే, 24 గంటల పాటూ ఈ సౌకర్యం ఉంటుంది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రస్తుతం వైఫై సేవలు అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఒక సారి ఈ ఎంపిక పూర్తి కాగానే గుగూల్ వైఫై సేవలను అందుబాటులోనికి తీసుకువస్తుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







