భారత్ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో 'ఉచిత వైఫై' సేవలు
- September 13, 2015
భారత్ దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట భారతీయ రైల్వేల కొలాబరేషన్ తో గూగుల్ సంస్థ ఈ సౌకర్యాన్ని కల్పించబోతోంది. . దీనిద్వారా రైల్వేస్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణీకులకు తొలి 35 నిముషాలు హైస్పీడ్ యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచం కొంచంగా తగ్గుతూ వస్తుంది. అయితే, 24 గంటల పాటూ ఈ సౌకర్యం ఉంటుంది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రస్తుతం వైఫై సేవలు అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఒక సారి ఈ ఎంపిక పూర్తి కాగానే గుగూల్ వైఫై సేవలను అందుబాటులోనికి తీసుకువస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







