నమో సభలో పాల్గొన్న తెలుగువారికి సర్టిఫికెట్ల ప్రదానం
- September 13, 2015



గత నెల అంటే ఆగస్టు 17వ తేదీన, 34 సంవత్సరాల అనంతరం, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడి దుబాయ్ పర్యటన సందర్భంగా ఇక్కడి క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో పాల్గొన్న మన తెలుగువారు -అడ్వకేట్ వోబ్బిలిసేట్టి అనురాధ(టీం లీడర్),వందిత రమేష్,వసంత,రాధిక రెడ్డి,విజయ,మాల గోపీనాథ్, ఆర్. ఎస్.ఎస్. రామ్ మాధవ్, రాధ కిషన్, దుబ్బాల తిరుపతి, జనగాం శ్రీను, తోట గణేశ్, లక్ష్మణ్ గౌడ్, పోతరం నరసయ్య, సుంకేటి శ్రీను, పర్శరమ్లు రా లకు భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రెటరీ - శ్రీ రామ్ మాధవ్ గారి చేతుల మీదుగా శుక్రవారం సర్టిఫికెట్లు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమములో అనురాగ్ భూషణ్(కన్సులర్ జనరల్ అఫ్ ఇండియా) కూడా పాల్గొన్నారు.ఈ విషయమై సర్టిఫికెట్ల స్వీకర్తలు మా గల్ఫ్ ప్రతినిధి తో మాట్లాడుతూ - ఇది కేవలం తమ వ్యక్తిగత ఆసక్తి మాత్రమే కాక దుబాయ్ లోని తెలుగు వారందరి తరపున తాము పాల్గొన్నట్టు, అది తమ భాద్యత అని కూడా భావిస్తున్నట్టు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







