నమో సభలో పాల్గొన్న తెలుగువారికి సర్టిఫికెట్ల ప్రదానం
- September 13, 2015



గత నెల అంటే ఆగస్టు 17వ తేదీన, 34 సంవత్సరాల అనంతరం, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడి దుబాయ్ పర్యటన సందర్భంగా ఇక్కడి క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో పాల్గొన్న మన తెలుగువారు -అడ్వకేట్ వోబ్బిలిసేట్టి అనురాధ(టీం లీడర్),వందిత రమేష్,వసంత,రాధిక రెడ్డి,విజయ,మాల గోపీనాథ్, ఆర్. ఎస్.ఎస్. రామ్ మాధవ్, రాధ కిషన్, దుబ్బాల తిరుపతి, జనగాం శ్రీను, తోట గణేశ్, లక్ష్మణ్ గౌడ్, పోతరం నరసయ్య, సుంకేటి శ్రీను, పర్శరమ్లు రా లకు భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రెటరీ - శ్రీ రామ్ మాధవ్ గారి చేతుల మీదుగా శుక్రవారం సర్టిఫికెట్లు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమములో అనురాగ్ భూషణ్(కన్సులర్ జనరల్ అఫ్ ఇండియా) కూడా పాల్గొన్నారు.ఈ విషయమై సర్టిఫికెట్ల స్వీకర్తలు మా గల్ఫ్ ప్రతినిధి తో మాట్లాడుతూ - ఇది కేవలం తమ వ్యక్తిగత ఆసక్తి మాత్రమే కాక దుబాయ్ లోని తెలుగు వారందరి తరపున తాము పాల్గొన్నట్టు, అది తమ భాద్యత అని కూడా భావిస్తున్నట్టు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









