మన చేనేతను ప్రమోట్ చేసిన కేటీఆర్ జపాన్లో...
- January 24, 2017
ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆలోమోబైల్ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు మంత్రి జపాన్లో పర్యటిస్తున్నారు. పనిలోపనిగా చేనేతను ప్రమోట్ చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రి ఉపయోగించుకుంటున్నారు. జపాన్లో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశ అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన ముజీ డైరక్టర్ షిమిజును కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి చేనేతను పరిచయం చేశారు. సిల్క్ చీరను, శాలువాను ఆయనకు బహుకరించారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారు నేస్తున్న చేనేత వస్త్రాలకు విక్రయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేనేత లక్ష్మీ పథకంను తీసుకు వచ్చింది. ఇటీవల అసెంబ్లీలో సైతం చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులంతా చేనేత వస్త్రాలు ధరించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









