దుబాయ్ను దేశభక్తి లో ముంచెత్తిన 'శ్రీ లలిత'
- January 30, 2017శ్రీలలిత ఈవెంట్స్ గణతంత్ర దినోత్సవం లో భాగంగా వైభవంగా సమర్పించిన "వింటర్ ఫీస్టా " యుఏఈ లో నివసించే భారతీయులు తమ తమ రాష్ట్రాల సాంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ పెరేడ్ చేయడం ప్రోగ్రాం కి వచ్చిన వాళ్ళందరిని ఆకట్టుకుంది, ఇలాంటి కార్యక్రమం యుఏఈ లో ఇదే మొదటిసారి, ఇందులో చాల పెద్దసంఖ్య లో ప్రదర్శకులు పాల్గొనడం జరిగింది. మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, మరియు ఫన్ గేమ్స్ ఉండడం తో జన కోలాహలంతో సందడి జరిగింది. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ యుఏఈలో జరుగనున్నట్లు శ్రీలలిత ఈవెంట్స్ అధినేత శ్రీలలిత, మరియు ఈవెంట్ మేనేజర్ అరుణ్ మీడియా తో వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల