ఆంధ్రప్రదేశ్ వ్యూహరచనకై బాబు సింగపూర్ పర్యటన !
- September 21, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్లో పర్యటన రెండవ రోజుకు చేరకుంది.సోమవారం ఉదయం ఆయన సింగపూర్ కన్సార్టియంతో సైన్స్పార్కులో జరిగే వాణిజ్య సమావేశంలో పాలొంటారు. అనంతరం మంత్రి ఈశ్వరన్తో విందులో పాల్గొంటారాయన. తదుపరి అమరావతి నగర అభివృద్ధి -స్విన్ చాలెంజ్ పద్దతి అంశంపై చర్చలు జరుపుతారు. సోమవారం సాయ్తంరం సౌత్ ఆసియన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్సిఎన్)లో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. సింగపూర్లో భారత రాయభారి గోపీనాధ్ పిళ్లై సంధాన కర్తగా వ్యవహరిస్తారు. అనంతరం సింగపూర్ కన్సార్జియం విందులో పాల్గొంటారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడ ఆయన పర్యటన కొనసాగుతుందని తెలిసింది. సింగపూర్లోని పలు టౌన్షిప్లను ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సందర్శిస్తుందని, బుధవారం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







