ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
- March 06, 2017
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ వార్తల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అన్ని చోట్ల గట్టి నిఘా పెట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసోం అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్ర మోహన్ పటౌరీ సోమవారం జీరో హవర్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై గట్టి నిఘా పెట్టాలని ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. జన రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టు, ఆలయాలు, దర్గాలు, చారిత్రక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ రిఫైనరీల వద్ద భద్రతను పెంచినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్