పెరల్ డైవింగ్, ఫిషింగ్ కాంపిటీషన్స్కి మార్చ్ వరకు రిజిస్ట్రేషన్స్
- March 07, 2017
సెన్యార్ చాంపియన్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి మార్చ్ 30 వరకు అవకాశం ఉంది. ఫిషింగ్ మరియు పెరల్ డైవింగ్ పోటీలు ఈ ఈవెంట్లో నిర్వహిస్తారు. ఫిషింగ్ విభాగంలో ఇప్పటికే 50 టీమ్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెరల్ డైవింగ్ కోసం 12 టీమ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. క్రాఫ్ట్స్మెన్, ట్రేడర్స్, ప్రాక్టీషనర్స్ తదితరులు ఈ వేదిక ద్వారా తమ స్కిల్స్ని ప్రదర్శించే వీలుంది. సేఫ్టీ మెజర్స్ పూర్తిస్థాయిలో పాటిస్తున్నారు. అన్ని విధాలా సమర్థులైనవారినే ఎంపిక చేస్తున్నారు. ప్రతి టీమ్ సీ కెప్టెన్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ టీమ్ డిస్క్వాలిఫై అవుతుంది. ఫిషింగ్ టీమ్ ఐదు రోజులపాటు ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. డైవింగ్ కాంపిటీషన్ ఏప్రిల్ 13న ప్రారంభమై 15 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!