భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
- April 06, 2017
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కల్యాణ వేడుక అనంతరం జరిగే పట్టాభిషేక కార్యక్రమం తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









