మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు
- October 06, 2015
2015-16 విద్యా సంవత్సరంలో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధానమంత్రి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని సైనిక సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీబీఎ, బీసీఎ, ఎంబీఏ, బీ ఫార్మసీ, బీ ఈడీ, ఎల్ఎల్బీ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత గల మాజీ సైనికుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ. 24వేల నుంచి రూ. 27వేల వరకు ఉపకార వేతనం ఇవ్వ నున్నామన్నారు. ఇంటర్మీడియట్ మార్కుల అధారంగా కేం ద్రీయ సైనిక బోర్డు న్యూఢిల్లీ వారు విద్యార్థులను ఎంపిక చేశారని తెలిపారు. దరఖాస్తులను హ్త్త్//వ్వ్వ్. దెస్వ్.గోవ.ఇన్ వైబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి ఈ నెలాఖరులోగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో అం దజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 0878-22406 22 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







