ఖతార్ హాస్పిటాలిటీ ఎగ్జిబిషన్
- October 14, 2015
12 దేశాలకు చెందిన 111 మంది ఎగ్జిబిటర్స్ 'హాస్పిటాలిటీ ఖతార్ 2015'లో పాలుపంచుకున్నారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, షేక్ అహ్మద్ బిన్ జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్ థానీ ఈ ఎగ్జిబిషన్ని దోహాలో ప్రారంభించారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆర్ట్స్ మరియు హెరిటేజ్ మంత్రి డాక్టర్ హమాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కువారి, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఖతార్ టూరిజం ద్వారా లైసెన్స్ పొందిన ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 15 వరకూ ఉంటుంది. ఖతార్, యూఏఈ, కువైట్, ఈజిప్ట్, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జోర్డాన్, లెబనాన్, రొమేనియా, లూథియానా తదితర దేశాలకు చెందిన హాస్పిటాలిటీ సంస్థలు 10 వేల మంది విజిటర్స్ని ఆకర్షించేలా 5 వేల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్ ప్లేస్లో తమ తమ స్టాల్స్ని ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









