ఖతార్ హాస్పిటాలిటీ ఎగ్జిబిషన్
- October 14, 2015
12 దేశాలకు చెందిన 111 మంది ఎగ్జిబిటర్స్ 'హాస్పిటాలిటీ ఖతార్ 2015'లో పాలుపంచుకున్నారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, షేక్ అహ్మద్ బిన్ జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్ థానీ ఈ ఎగ్జిబిషన్ని దోహాలో ప్రారంభించారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆర్ట్స్ మరియు హెరిటేజ్ మంత్రి డాక్టర్ హమాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కువారి, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఖతార్ టూరిజం ద్వారా లైసెన్స్ పొందిన ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 15 వరకూ ఉంటుంది. ఖతార్, యూఏఈ, కువైట్, ఈజిప్ట్, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జోర్డాన్, లెబనాన్, రొమేనియా, లూథియానా తదితర దేశాలకు చెందిన హాస్పిటాలిటీ సంస్థలు 10 వేల మంది విజిటర్స్ని ఆకర్షించేలా 5 వేల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్ ప్లేస్లో తమ తమ స్టాల్స్ని ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







