ఖతార్ హాస్పిటాలిటీ ఎగ్జిబిషన్
- October 14, 2015
12 దేశాలకు చెందిన 111 మంది ఎగ్జిబిటర్స్ 'హాస్పిటాలిటీ ఖతార్ 2015'లో పాలుపంచుకున్నారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, షేక్ అహ్మద్ బిన్ జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్ థానీ ఈ ఎగ్జిబిషన్ని దోహాలో ప్రారంభించారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆర్ట్స్ మరియు హెరిటేజ్ మంత్రి డాక్టర్ హమాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కువారి, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఖతార్ టూరిజం ద్వారా లైసెన్స్ పొందిన ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 15 వరకూ ఉంటుంది. ఖతార్, యూఏఈ, కువైట్, ఈజిప్ట్, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జోర్డాన్, లెబనాన్, రొమేనియా, లూథియానా తదితర దేశాలకు చెందిన హాస్పిటాలిటీ సంస్థలు 10 వేల మంది విజిటర్స్ని ఆకర్షించేలా 5 వేల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్ ప్లేస్లో తమ తమ స్టాల్స్ని ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







