ఖతార్ హాస్పిటాలిటీ ఎగ్జిబిషన్
- October 14, 2015
12 దేశాలకు చెందిన 111 మంది ఎగ్జిబిటర్స్ 'హాస్పిటాలిటీ ఖతార్ 2015'లో పాలుపంచుకున్నారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, షేక్ అహ్మద్ బిన్ జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్ థానీ ఈ ఎగ్జిబిషన్ని దోహాలో ప్రారంభించారు. ఖతార్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆర్ట్స్ మరియు హెరిటేజ్ మంత్రి డాక్టర్ హమాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కువారి, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఖతార్ టూరిజం ద్వారా లైసెన్స్ పొందిన ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 15 వరకూ ఉంటుంది. ఖతార్, యూఏఈ, కువైట్, ఈజిప్ట్, చైనా, జర్మనీ, ఇండియా, ఇటలీ, జోర్డాన్, లెబనాన్, రొమేనియా, లూథియానా తదితర దేశాలకు చెందిన హాస్పిటాలిటీ సంస్థలు 10 వేల మంది విజిటర్స్ని ఆకర్షించేలా 5 వేల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్ ప్లేస్లో తమ తమ స్టాల్స్ని ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







