హెల్త్ సెక్టార్కి ఎలాంటి ఇబ్బందీ లేదు: మినిస్ట్రీ
- July 07, 2017
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఖతార్లో హెల్త్ సెక్టార్కి ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. పొరుగు దేశాల నుంచి సహాయ సహకారాలు అందకపోయినా, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హమాద్ జస్సిమ్ అల్ హమార్ చెప్పారు. దేశ ప్రజలకు సంబంధించిన విషయాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. దేశంలో క్వాలిటీ లైఫ్ని అందించడానికి ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని నేతృత్వంలో తామంతా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారాయన. తమ మినిస్ట్రీ నుంచి హెల్త్ సెక్టార్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు అల్ హబార్.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









