2 - 3 నిమిషాలకు మించి బ్రష్ చేస్తే దంతాలకు నష్టం
- July 08, 2017
చాలామంది దంతాలను శుభ్రం చేయడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే పళ్లు సరిగా తోమరు. అలాగే, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా దంతాలను శుభ్రం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతికి అందుబాటులో ఉన్న వేపపుల్ల లేదా బొగ్గు లేదా ఇటుక పొడి వంటివాటితో తోమేస్తుంటారు.
నిజానికి మన ముఖానికి అందం తెచ్చేది అందమైన, ఆరోగ్యవంతమైన పలువరుస. దీన్ని విధిగా పరిరిక్షించుకోవాలి. కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్ చేయకూడదు.
స్వీట్లు ఎంతగా ఆరగిస్తే అంతగా నీరు తాగాలని అనిపిస్తుంది. అందువల్ల స్వీట్లకు దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే, కార్బోనేటెడ్ డ్రింక్స్ను తాగడం వల్ల దంతాల సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అందుకే చిన్నా, పెద్దా అంతా కార్బోనేటెడ్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









