దేశీయ యాత్రికుల మీద సౌదీ అరేబియా 389 దిర్హామ్ రుసుము విధింపు
- July 08, 2017
సౌదీ అరేబియా : హజ్ యాత్ర సమయంలో వివిధ నిర్వహణ సంస్థలు, కంపెనీలు దేశీయ యాత్రికులకు సేవలను అందించినందుకు గాను సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ ప్రతి దేశీయ యాత్రికునీపై 106 డాలర్ల రుసుము విధించినట్లు శనివారం సౌదీ మీడియా నివేదించింది. మంత్రిత్వశాఖ అందించిన సేవల ఫీజు 30 శాతం విలువ కలిగిన బ్యాంకు హామీ రూపంలో ఉంటుంది.రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దేశీయ యాత్రికులు నమోదు చేసే ముందు ఆ ఫీజును ముందుగానే చెల్లించాలి. సౌత్ మోనటరీ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన స్థానిక బ్యాంకుల ద్వారా మంత్రిత్వ శాఖ ఖాతాలోకి బదిలీ చేయాలి. జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. యాత్రికులు కొత్త రుసుము చెల్లించాల్సిందిగా తమ ధరలను పెంచకుండా ఆయా సంస్థలను హెచ్చరించారు. వాటిని సౌదీయులకు మాత్రమే అన్ని పరిపాలన ఉద్యోగాలు, రిసెప్షన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు కేటాయించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







