దేశీయ యాత్రికుల మీద సౌదీ అరేబియా 389 దిర్హామ్ రుసుము విధింపు

- July 08, 2017 , by Maagulf
దేశీయ యాత్రికుల మీద  సౌదీ అరేబియా 389 దిర్హామ్ రుసుము విధింపు

సౌదీ అరేబియా : హజ్ యాత్ర సమయంలో వివిధ నిర్వహణ సంస్థలు, కంపెనీలు దేశీయ యాత్రికులకు సేవలను అందించినందుకు గాను  సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ ప్రతి దేశీయ యాత్రికునీపై 106 డాలర్ల రుసుము విధించినట్లు శనివారం సౌదీ మీడియా నివేదించింది. మంత్రిత్వశాఖ అందించిన సేవల ఫీజు 30 శాతం విలువ కలిగిన బ్యాంకు హామీ రూపంలో ఉంటుంది.రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దేశీయ యాత్రికులు నమోదు చేసే ముందు ఆ  ఫీజును ముందుగానే చెల్లించాలి. సౌత్ మోనటరీ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన స్థానిక బ్యాంకుల ద్వారా మంత్రిత్వ శాఖ ఖాతాలోకి బదిలీ చేయాలి. జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. యాత్రికులు కొత్త రుసుము చెల్లించాల్సిందిగా తమ ధరలను పెంచకుండా ఆయా సంస్థలను హెచ్చరించారు. వాటిని సౌదీయులకు మాత్రమే అన్ని పరిపాలన ఉద్యోగాలు, రిసెప్షన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు కేటాయించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com