దేశీయ యాత్రికుల మీద సౌదీ అరేబియా 389 దిర్హామ్ రుసుము విధింపు
- July 08, 2017
సౌదీ అరేబియా : హజ్ యాత్ర సమయంలో వివిధ నిర్వహణ సంస్థలు, కంపెనీలు దేశీయ యాత్రికులకు సేవలను అందించినందుకు గాను సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ ప్రతి దేశీయ యాత్రికునీపై 106 డాలర్ల రుసుము విధించినట్లు శనివారం సౌదీ మీడియా నివేదించింది. మంత్రిత్వశాఖ అందించిన సేవల ఫీజు 30 శాతం విలువ కలిగిన బ్యాంకు హామీ రూపంలో ఉంటుంది.రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దేశీయ యాత్రికులు నమోదు చేసే ముందు ఆ ఫీజును ముందుగానే చెల్లించాలి. సౌత్ మోనటరీ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన స్థానిక బ్యాంకుల ద్వారా మంత్రిత్వ శాఖ ఖాతాలోకి బదిలీ చేయాలి. జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. యాత్రికులు కొత్త రుసుము చెల్లించాల్సిందిగా తమ ధరలను పెంచకుండా ఆయా సంస్థలను హెచ్చరించారు. వాటిని సౌదీయులకు మాత్రమే అన్ని పరిపాలన ఉద్యోగాలు, రిసెప్షన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు కేటాయించాలని సూచించింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









