దేశీయ యాత్రికుల మీద సౌదీ అరేబియా 389 దిర్హామ్ రుసుము విధింపు
- July 08, 2017
సౌదీ అరేబియా : హజ్ యాత్ర సమయంలో వివిధ నిర్వహణ సంస్థలు, కంపెనీలు దేశీయ యాత్రికులకు సేవలను అందించినందుకు గాను సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ ప్రతి దేశీయ యాత్రికునీపై 106 డాలర్ల రుసుము విధించినట్లు శనివారం సౌదీ మీడియా నివేదించింది. మంత్రిత్వశాఖ అందించిన సేవల ఫీజు 30 శాతం విలువ కలిగిన బ్యాంకు హామీ రూపంలో ఉంటుంది.రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దేశీయ యాత్రికులు నమోదు చేసే ముందు ఆ ఫీజును ముందుగానే చెల్లించాలి. సౌత్ మోనటరీ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన స్థానిక బ్యాంకుల ద్వారా మంత్రిత్వ శాఖ ఖాతాలోకి బదిలీ చేయాలి. జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. యాత్రికులు కొత్త రుసుము చెల్లించాల్సిందిగా తమ ధరలను పెంచకుండా ఆయా సంస్థలను హెచ్చరించారు. వాటిని సౌదీయులకు మాత్రమే అన్ని పరిపాలన ఉద్యోగాలు, రిసెప్షన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు కేటాయించాలని సూచించింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







