శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం సీజ్
- July 11, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరి నుంచి 483 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. వారిని అనుమానించిన పోలీసులు సోదాలు చేశారు. సిల్వర్ రేపర్లో బంగారు బిస్కెట్లు పెట్టి తీసుకొచ్చారు. అయితే సాధారణ బిస్కెట్లుగా నమ్మించే యత్నం చేశారు. స్కానింగ్లో స్మగ్లింగ్ విషయం బయటపడింది
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







