చైనాలోని మినీ బస్సుపై పడిన కన్ స్ట్రక్షన్ క్రేన్... ఏడుగురు మృతి
- July 12, 2017
ఓ కన్ స్ట్రక్షన్ క్రేన్ ముందుభాగం రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ వ్యాన్ పై పడటంతో బస్సులోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని పునింగ్ లో ఈ ఘటన జరిగింది. అక్కడ రోడ్డు పక్కనే ఓ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ జరుగుతున్నది. కన్ స్ట్రక్షన్ కోసం ఉపయోగించే క్రేన్ ముందుభాగం అదుపు తప్పి రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ బస్సు మీద పడటంతో ఆ బస్సు తుక్కుతుక్కయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించగా... ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







