ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

- August 03, 2017 , by Maagulf
ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సర్కారు తీపి కబురు వినిపించింది. ఒక విడత డీఏ మంజూరుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 2016 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు 20 నెలలకు కలిపి రూ.2 వేల కోట్ల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎ్‌ఫలో జమ చేయాలని నిర్ణయించారు. వచ్చేనెల నుంచి... అంటే సెప్టెంబరు నుంచి డీఏను ఉద్యోగుల జీతాలతో కలిపి ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com