ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సీఎం రాఖీ గిప్ట్
- August 04, 2017
సోమవారం రక్షాబంధన్ను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర మహిళలకు కానుక ఇచ్చారు. 6వ తేదీ ఆదివారం అర్థరాత్రి నుంచి 7వ తేదీ సోమవారం అర్థరాత్రి వరకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు టిక్కెట్ లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పోరేషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఉచితంగానే కాకుండా సురక్షితంగా కూడా ప్రయాణం చేయాలని అందుకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









