డిస్ట్రెస్లో ఉన్న మెయిడ్ని రక్షించిన స్థానిక అధికారులు
- August 10, 2017
లోకల్ అథారిటీస్, డిస్ట్రెస్తో బాధపడుతున్న ఓ మహిళను రక్షించినట్లు అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. హౌస్మెయిడ్గా పనిచేస్తోన్న ఓ మహిళ, తన యజమాని నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారనీ, ఈ విషయమై ఎంబసీ వద్ద ఫిర్యాదు చేసేందుకు రాగా చిన్నపాటి మిస్ కమ్యూనికేషన్తో ఆమె కాంటాక్ట్ తప్పిపోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఆమెను లోకల్ అథారిటీస్ రక్షించాయని ఫస్ట్ సెక్రెటరీ, కౌన్సిలర్ ఫర్ కమ్యూనిటీ ఎఫైర్స్ - ఎంబసీ దినేష్కుమార్ చెప్పారు. యజమానితో తలెత్తిన సమస్య పట్ల చర్చలతోనే పరిష్కారం వెతకాల్సిందిగా ఎంబసీ అధికారులు ఆమెకి సూచించారనీ, అలా చెప్పడానికి కారణం ఆమె కేవలం రెండు నెలల క్రితమే ఆ పనిలో చేరారని కుమార్ వివరించారు. ఎంబసీ అధికారులు ఆమెకు ఓ ఫోన్ నెంబర్ ఇవ్వగా, ఆమె ఫోన్ చేసినప్పటికీ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎంబసీ అధికారులు సరైన సమయంలో స్పందించలేదని కుమార్ చెప్పారు. బాధితురాలికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామనీ, ఆమె కోరితే స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







