గోబీరాజ్ వాడి
- August 17, 2017కావలసిన పదార్థాలు : శెనగపిండి - కప్పు, పెరుగు - 2 కప్పులు, జీలకర్ర - అర చెంచా, గరం మసాలా - చిటికెడు , కారం - చెంచా, ఉప్పు - తగినంత , నెయ్యి - 4 చెంచాలు.
తయారీ విధానం :
శెనగపిండిలో తగినంత పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి. వాటిని ఆవిరికి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ బాణలిలో నెయ్యి పోసి జీలకర్ర, ధనియాలు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, పెరగు వేసి కలపాలి. చిక్కదనం కోసం రెండు చెంచాల శనగపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి, దానిని పెరుగు మిశ్రమానికి కలపాలి. చివరగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ‘గోబీరాజ్ వాడి’ రెడీ అయినట్టే!
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్